KMR: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 113 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రజావాణి కార్
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనలో మరో హృదయ విదారక దృశ్యం వెలుగుచూసింది. పేలుడు దాటికి శరీరం నుంచి వేరైన ఓ మహిళ తల సమీపంలోని పంట పొలాల్లో లభ్యమైంది. మహిళ తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై
PPM: జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల లక్ష్యాలను ఉగాది నాటికి సాధించాలని ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జ
BPT: బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 135 అర్జీలు అందాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎన్నో ఆశలతో కార్యాలయానికి వస్తారని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశిం
VZM: మన శంకర వరప్రసాద్ సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకలను నగరంలోని హిమగిరి థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా సెలబ్రేషన్స్లో ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు జ
SRCL: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామితో పాటు, భీమేశ్వర స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 7.
JGL: జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ అదనపు కలెక్టర్, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి 62 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులు ఆదేశ
ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచులకు ఉట్నూరులోని YTC కేంద్రంలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పలువురు సర్పంచులు సోమవారం ట్రైనింగ్ కు హాజరయ్యారు. గ్రామ పరిపాలన, వివిధ సంక్షేమ పథకాలు, నిధుల ఖర్చులు తదితర వాటిపై ఉన్నతాధి
జనగామ జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాల్లో ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 139 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జనగామ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. 4,775 మంది విద్యార్థులకు గాను 4,636 మంది విద్యార్థుల
MBNR: రంజాన్ పండుగను పురస్కరించుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సమావేశంలో CIలు అప్పయ్య, అజాజుద్దీన్, ముస్లిం మత పెద్దలు శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. DSP మాట్లాడుతూ.. సమాజంలో మత సామ