AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనలో మరో హృదయ విదారక దృశ్యం వెలుగుచూసింది. పేలుడు దాటికి శరీరం నుంచి వేరైన ఓ మహిళ తల సమీపంలోని పంట పొలాల్లో లభ్యమైంది. మహిళ తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనలో 22 మంది మరణించిన విషయం తెలిసిందే.