జనగామ జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాల్లో ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 139 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జనగామ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. 4,775 మంది విద్యార్థులకు గాను 4,636 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 97.08 హాజరు శాతం నమోదైందని వెల్లడించారు.