KMM: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లు నిండిన బాలికలకు ప్రభుత్వం ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తోందని ఖమ్మం DMHO రామారావు తెలిపారు. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉందన్నారు. ప్రాణాంతక క్
AP: YSRCP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అప్పులన్నీ ఎటు వెళ్తున్నాయో తెలియడం లేదని, పోలవరం, రాయ
NRPT: మరికల్ మండలం రాకొండ ఊకచెట్టు వాగు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును బుధవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీఐ భగవంతు రెడ్డి, ఎస్సై రాము ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ
HNK: ప్రజా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చావత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అభివ
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. డీలర్లు స్టాక్ లేదని చెప్పడంతో హోటళ్లు, క్యాటరింగ్, కర్రీ పాయింట్ల నిర్వహణ కష్టమవుతోంది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడంతో సమస్య
TG: నాగర్కర్నూల్లో ఓ ఇంటర్ విద్యార్థి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పలువురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ బాలిక గర్భం దాల్చడంతో కొల్లాపూర్లోని ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. మైనర్ బాలుడి మొబైల్లో అత
GDWL: గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసింది. సర్పంచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జామియా మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు సర్పంచ్ను శాలువాతో సన్మానించారు. కులమత
GNTR: పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవించిన ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే
AP: ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ సహా అన్ని పథకాలకు ఫ్యామిలీ కార్డు తీసుకొస్తున్నట్లు ప్రణాళిక శాఖ సీఎస్ పీయూష్ కుమార్ వెల్లడించారు. దీనికి రేషన్ కార్డులతో సంబంధం ఉండదన్నారు. ఈ విధానంపై సర్వే చేస్తున్న
MDK: సింగూరు ప్రాజెక్టు భద్రత, మరమ్మతు పనులను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూణే CWPRS రిటైర్డ్ ఛైర్మన్, నిపుణుడు విజయ్ త్రింబక్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఆనకట్టను సందర్శించింది. ఆనకట్ట రివ