SKLM: జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ మేరకు జిల్లాలో ప్రస్తుత పార్టీ పరిస్థితిలపై జగన్తో చర్చి
ఇటీవల టెక్సాస్లోని ఆస్టిన్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 21 ఏళ్ల సవితా షణ్ముగసముద్రన్ ఉన్నట్లు అమెరికా అధికారుల వెల్లడించారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గు
CTR: రసాయ రహిత ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. AP రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలుదారుల మధ్య సంబంధం కోసం కుప్పంలో వ్యాపార సంబంధాల వేదిక నిర్
BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గడిచిన రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ “హనుమాన్” పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక వన్యప్రాణి సంరక్షక్ అవార్డు జిల్లాకు చెందిన మూర్తి కంటి మహంతిక దక్కింది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన కార్యక్రమంలో ర
KMM: వైరా మండలం విప్పలమడక రైతు వేదిక ఆవరణలో ప్రభుత్వ చెట్టుకు చెందిన చింతకాయలు దొంగిలించబడిన ఘటన పోలీస్ స్టేషన్కు చేరింది. మంగళవారం గ్రామ పంచాయతీ గుమస్తా ఎస్సై పవన్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తిని తస్కరించిన బాధ్యులపై కఠిన చర్యలు
ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇవాళ, రేపు కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ రోడ్స్టర్ ఎక్స్ రూ.79,999(ఎక్స్షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులో ఉండనుంది. ఇదివరకు ఈ బైక్ ధర దాదాపు రూ. లక్ష వరకు ఉంది. కంపెనీ అధ
KRNL: పెద్దకడబూరు(మం) కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని చెరువు దగ్గర ఇవాళ సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన కురవ నాగన్న ట్రాక్టర్ మిరపపంట లోడు కోసం పొలానికి వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద
KNR: హుజూరాబాద్ అభివృద్ధిపై ఛైర్ పర్సన్ తో ఎస్ఈ సుధీర్గంగా చర్చించారు.హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఎన్నికైన రొంటాల సుహాసినిని మంచిర్యాల జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కండె రవీందర్ కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రజా సమస్య
ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ‘2026 లారస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు టీమిండియా నామినేట్ అయింది. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారంగా ఈ అవార్డ్ను పరిగణిస్తార