NRML: సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామానికి చెందిన అంధుడు కాసారం రాజేశ్వర్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాడు. మెరిట్ ఉన్నప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 2015 నుంచి హెల్త్ వర్కర్, అటెండర్గా పనిచేసినా వయోపరిమితి పేరుతో తొలగించ
కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు హోలి పండుగ సెలవును మార్చినట్లు డీఈవో సుధాకర్ సోమవారం తెలిపారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 4న ఉన్న సెలవును 3కి మార్చినట్లు పేర్కొన్నారు. 3న సెలవు, 4న 10వ తరగతి గ్రాండ్ టెస్ట్, 9వ తరగతి SA-2 పరీక్
HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కు మడికొండ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మడికొండలోని డంపింగ్ యార్డులో నిరంతరం చెత్త కాల్చడంతో వెలువడే దట్టమైన పొగ గ్రామమంతా కలుషితమై గ
VSP: మురళీనగర్లోని బొత్స కన్వెన్షన్లో 15వ ఏపీ రాష్ట్ర వడోకై కరాటే ఛాంపియన్షిప్-2026 ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వైసీపీ పార్టీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి హాజరయ్యారు. ఈ వేడుకలో సినీ నటుడు సుమన్ తల్వార్
KMR: వారం రోజుల క్రితం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను సోమవారం కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. తమ నేతలను కాపాడుకోవడమే కాకుండా తమ స్వార్థ జీవితాన్ని వదిలి సమాజహితంలో భాగంగా జైల
TPT: మార్చి 03 నుంచి 05 వరకు తిరుపతి-తిరుమలలో ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. మార్చి 03న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, 04-05 తేదీలలో తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో డ్రిల్ జరుగుతుంది. ఇది కేవల
TPT: సత్యవేడు పట్టణంలోని శ్రీఅభయ ఆంజనేయస్వామి ఆలయానికి పంచలోహాలతో రూపొందించిన ఉత్సవమూర్తి విగ్రహం సిద్ధమైంది. ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించి, అనంతరం ఉత్సవమూర్తిని పట్టణంలో ఘనంగా ఊరేగించనున్నారు. ధర్మకర్త నాగభూషణ
RR: ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ ఆఫీస్ను సందర్శించారు. డీసీపీ ఆఫీసును సందర్శించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబును డీసీపీ శిరీష స్వాగతించారు. ఈ కార్యక
NZB: జిల్లా ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కామదహన యజ్ఞం నిర్వహించారు. అధ్యక్షుడు సూర్య ప్రకాశ్ ఆర్య మాట్లాడుతూ.. 1993 నుంచి గాంధీ చౌక్లో యజ్ఞం చేస్తున్నామన్నారు. యజ్ఞంతో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య క్రిమి నివారణ కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమ
NLR: ధాన్యం రైతులకు 24 గంటల్లో నగదు చెల్లింపు చేస్తామని డీసీవో బి. గురప్ప స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు గ్రామంలో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు పూర్తిస్థాయ