KMM: రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నిందితుడికి ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా,సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. పెనుబల్లి(M)నికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62) పై 2024, 2025లో V.Mబంజరా
NLG: మర్రిగూడ మండలం చర్లగూడెం (శివన్న గూడెం) శ్రీ నీలకంఠ రామ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సిరి ప్రగడ ఆనందరావు ఆధ్వర్యంలో స్వామి వారి రథోత్సవాన్ని పురోహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అదే
అన్నమయ్య: చంద్రగ్రహణం అనంతరం రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని తిరిగి భక్తులకు తెరిచారు. గ్రహణం సమయంలో మూసివేసిన ఆలయాన్ని, గ్రహణం ముగిసిన వెంటనే సంప్రదాయ ప్రకారం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన
WNP: ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో ఏదుల మండలం చీర్కపల్లికి చెందిన ఉప్పరి కేశవులు మృతిచెందగా, ఆయన భార్య వనజ గాయపడి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి మంగళవారం HYDలోని ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించి రూ.10వేలు ఆర్
PDPL: రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ షీ టీమ్ సభ్యులు మేడిపల్లి సెంటర్ NTPC వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించాలని
WNP: జిల్లా కేంద్రంలో మార్చి 7న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సర్పంచులకు, ఉపసర్పంచ్లకు ఘన సన్మాన కార్యక్రమం ఉంటుందని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాను
ADB: హత్యాయత్నం కేసులో పట్టణానికి చెందిన తండ్రి కొడుకులు ఉమర్ ఖలీల్, వసీం కోకర్ అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు మంగళవారం తెలియజేశారు. దాడికి వినియోగించిన కత్తి రెండు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రియల్ ఎస్ట
శ్రీకాకుళంలోని సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని క్యాంటీన్ నిర్వహణకు సూచించారు. ప్రజలతో మాట్లాడి ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్న
AP: నెల్లూరు జిల్లా రావూరుఘాట్ అడవుల్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) సోషల్ మీడియా ద్వారా చిట్టమూరుకు చెందిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే, ఏమైందో తెలియదు కానీ, ఇద్దరూ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు
SRCL: చంద్రగ్రహణం ముగియడంతో వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి, ఆలయం తెరుచుకుంది. ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం 7.16 గంటలకు పుణ్యాహవచనం నిర్వహించి, ఆలయం అంతట సంప్రోక్షణ చేపట్టి, ప్రదోష పూజ, మహా నివేదన కా