బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా చేశారు. ఏ కారణంతో రాజీనామా చేశారనేది తెలుపలేదు. ఆయన బెంగాల్ గవర్నర్గా మూడున్నరేళ్లు పని చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాజీనామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, గత కొంత కాలంగా సీ
బీహార్ సీఎం నీతీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. నీతీష్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో నలుగురు(4) కన్నా ఎక్కువ మందిని తమ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి వె
JGL: జగిత్యాల పట్టణం పురాణిపేటకి చెందిన చిట్యాల జ్యోష్ణకు మంజూరైన 25,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలే శంకర్, క్యాదసు నవీన్, మహేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.
W.G: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గా
ASR: వారం రోజుల్లోగా కొయ్యూరు మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం చీడిపాలెం రైతు సేవా కేంద్రంలో వారితో సమావేశం నిర్వహించారు. మండలంలో 10,114 మంది రైతులకు గాను 5,808 మంది రైతులకు ఫార
GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో రేపు శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏ ఈ దుర్గాప్రసాద్ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర
కోనసీమ: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని DEO పి.నాగేశ్వరరావు ఆదేశించారు. ముమ్మిడివరం AIMS కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధిక
ఎన్టీఆర్: విజయవాడలో జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమానికి నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 5 స్టాక్ పాయింట
NRML: వ్యాపార సముదాయాలు పనిచేస్తున్న దినసరి కూలీలకు కార్మికులకు రేట్లు పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. గురువారం సమావేశం నిర్వహించి సంఘ నాయకులు విలాస్ రమేష్ మాట్లాడారు. పట్టణంలో సుమారు 3000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి స
KNR: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.