NZB: జిల్లా ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కామదహన యజ్ఞం నిర్వహించారు. అధ్యక్షుడు సూర్య ప్రకాశ్ ఆర్య మాట్లాడుతూ.. 1993 నుంచి గాంధీ చౌక్లో యజ్ఞం చేస్తున్నామన్నారు. యజ్ఞంతో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య క్రిమి నివారణ కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మార్చి 4న రంగోలి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.