KNR: హుజూరాబాద్ అభివృద్ధిపై ఛైర్ పర్సన్ తో ఎస్ఈ సుధీర్గంగా చర్చించారు.హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఎన్నికైన రొంటాల సుహాసినిని మంచిర్యాల జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కండె రవీందర్ కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రజా సమస్యలపై వారు చర్చించారు. ముఖ్యంగా 29, 30 వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు.