ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ “హనుమాన్” పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక వన్యప్రాణి సంరక్షక్ అవార్డు జిల్లాకు చెందిన మూర్తి కంటి మహంతిక దక్కింది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆయనని పలువురు అభినందించారు.