KNR: హుజురాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారి బైపాస్ రోడ్డు వద్ద ఏఎస్సై కమల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనదారులను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, పోలీస్ సిబ్బంది మధు, మల్లయ్య, అంజలి, శ్రీధర్, అఖిల్, హోంగార్డు శ్రీను, రాజు పాల్గొన్నారు.