MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ను మంచిర్యాల జిల్లా న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమ
MDK: మనోహరాబాద్ మండలంలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది. ఓ ప్రైవేట్ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్
NRPT: న్యాయవాదులు రక్షణ చట్టం కోసం గురువారం నారాయణపేట కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాల్గొన్నారు. కేంద్ర న్యాయవాది రఘువీర్ యాదవ్ ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకోవాలని.. లేని ప
KMR: లింగంపేట మైనారిటీ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపల్ వెంకట రాములు పర్యవేక్షణలో వైద్యులు హరికిషన్ విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. దృష్టి లోపం ఉన్న వారికి
TG: వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశానుసారమే ప్రభుత్వ భూమిని కాపాడామని తెలిపారు. లంచ్మోషన్ పిటిషన్ను కూడా హైకోర్టు తిరస్కరించిందని వెల్లడించారు. అర్హులైన పేదలను గుర్తించి.. ప్రత్యామ్నాయ ఏర్
కోనసీమ: పేద, మధ్యతరగతి వర్గాల్లో అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సీ.ఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని యువనాయకులు బండారు సంజీవ్ వ్యాఖ్యానించారు. ఆలమూరులో గురువారం 33 మందికి
E.G: నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. పార్టీ ఆశయాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే ఈ సభ్యత్వ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే
SRCL: నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెరలో చిన్నారి పాప హత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రజాసంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ATP: హంద్రీ-నీవా నుంచి PABR కాలువకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం అసెంబ్లీలో కోరారు. దీని ద్వారా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 50 చెరువులకు నీరు అందించి సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. గత పా
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు వస్త్రం తండాలో పేరుకుపోయిన పారిశుధ్య సమస్యలను స్థానిక కౌన్సిలర్ విజయ పరిష్కరించారు. వార్డులో చెత్తాచెదారం, మురికి కాలువల్లో పూడిక కారణంగా దోమల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆమె దృష్టికి తీసుకెళ్