PLD: నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో బుధవారం ఉదయం పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ నేతృత్వంలో 80 మంది సిబ్బంది, 6 బృందాలుగా విడిపోయి ఊర్ని జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 బైక్లు, ఒక ఆటోతో పాటు క
KNR: జమ్మికుంట పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం 9:30 గంటలకు త్రీ వీలర్, ఫోర్ వీలర్ డ్రైవర్లకు ఉచితంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి తెలిపారు. ఈ అవకాశాన్ని డ్రైవర్లు సద్విని
AP: శాసనమండలిలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటనల నుంచి ఏం నేర్చుకున్నారని ఎమ్మెల్సీ అరుణ్ ప్రశ్నించారు. డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు ఏవీ? నిర్వహణ లోపం వల్లనే డయేరియా ప్రబలుతోందని పేర్కొన్
NLG: చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మేకలను మేత మేసేందుకు గ్రామ శివారులోకి తోలుకుపోయిన కట్టంగూరి అంజయ్య (70) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై.. అంజయ్య మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు
ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ పట్టణంలోని TGTWRJC బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులు
MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని స్థానిక ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని పరిశీ
KMR: బిక్కనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఎస్సై ఆంజనేయులు సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అపరిచితులకు అనుమతి లేదన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ దుకాణాలు తెరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మండల వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డాక్టర్ మౌనిక మాట్లాడుతూ.. ప్రస్తుత నెలలో 182 మందికి ఓపీ సేవలు, 117 మ
AP: వైఎస్సార్ కడప జిల్లా నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంతో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండితులు జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిక