కోనసీమ: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు MSME రుణాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని, ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలమూరు మండలం టీడీపీ అధ్యక్షుడు ఈదల సత్తిబాబు కోరారు. ఈ పథకం ద్వారా రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.2కోట్ల వరకు వారు నిర్వహించే పరిశ్రమ ఆధారంగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.