కోనసీమ: అమలాపురంలో జరిగిన జిల్లా హెల్త్ వారియర్స్ స్పోర్ట్స్ మీట్లో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సత్తా చాటారు. బ్యాడ్మింటన్లో ప్రతిభ చూపిన సూపరింటెండెంట్ డయానా, విప్పర్తి ప్రతాప్ కుమార్, జగదీశ్వరి, శిరీష జేసీ నిశాంతి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. విజేతలను గురువారం ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించారు. వైద్య సిబ్బంది క్రీడల్లోనూ రాణిస్తున్నారన్నారు.