PPM: పూర్ణపాడు-లాబేసు వంతెన పనులను త్వరగగతిన పూర్తి చేయాలని సీపీఎం పార్టీ నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం కొమరాడ మండల కేంద్రంలో ఆయన ధర్నాను నిర్వహించారు. కూటమి నాయకులు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వంతెనను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.