ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐవో జోనల్ సీఐగా పని చేస్తున్న శ్రీరాం కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన జిల్లాలోని పొదిలి, దర్శి, కందుకూరు ప్రాంతాల్లో సీఐగా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన పలు కేసులను ఆయన పరిష్కరించారు. దీంతో సీఐ శ్రీరామ్ ప్రతిష్టాత్మమైన కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు.