ప్రకాశం: బేస్తవారిపేటలో శనివారం కుందూరు నాగార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసినట్లు మాజీ సీఎం జగన్ ఎప్పుడు చెప్పలేదని రెండు టన్నెల్స్ పూర్తయితే వాటిని జాతికి అంకితం చేశామన్నారు. అలానే మార్కాపురం జిల్లాని ప్రకటించినప్పుడు దర్శి నియోజకవర్గాన్ని జిల్లాలో కలుపుకోకపోవడంపై ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశ్నించలేదని కేపీ విమర్శించారు.