SKLM: ఉత్తర కొస్తా జిల్లాలలో సాగు చేస్తున్న పంటల ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పటికీ నూతన సాంకేతిక పద్ధతుల ఉపయోగించుట ద్వారా ఉత్పాదకత పెంచుటకు అవకాశాలు ఉన్నాయని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డా. పివి సత్యనారాయణ అన్నారు. ఇవాళ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.