ASR: గుర్తేడు గ్రామంలో మొదటిసారి ప్రజాదర్బార్ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఇటీవల 5 పంచాయతీలను ప్రభుత్వం గుర్తేడు మండలంగా ఏర్పాటు చేసింది. మొదటిసారి గుర్తేడు గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.