VZM: గత ఐదు రోజులుగా కొత్తవలస రెవెన్యూ పరిధిలో 2018లో పంపిణీ చేసిన పట్టాలకు ఇంటి స్థలం అప్పగించాలంటూ చేస్తున్న నిరసన కార్యక్రమం తాత్కాలంగా వాయిదా వేసినట్లు స్దానిక CPI నాయకుడు డేగల అప్పలరాజు శనివారం తెలిపారు. నిజమైన అర్హుల జాబితా పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయం చేస్తామని MRO రమాలక్ష్మి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు.