దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను HYD పోలీసులు ఛేదించారు. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, 32 మంది బ్యాంకు అధికారులతో సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. పెట్టుబడి స్కామ్లు, డిజిటల్ అరెస్టుల పేరిట.. నేరస్థులతో కుమ్మక్కైన బ్యాంక్ అధికారులు.. వారికి ఖాతాలు తెరచి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.