VZM: టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. ఆయన స్వగృహంలో మంగళవారం వరుసగా 16, 23, 25, 32, 34, 35, 38, 42, 43, 44, 45, 46 డివిజన్ల సంబంధిత నాయకులతో సమావేశం నిర్వహించారు. బూతు కమిటీలు నందు ఉన్న ఓటర్ల యొక్క చేర్పులు, తొలగింపులు విషయంపై తదితర అంశాలపై బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు.