BPT: కొల్లూరు మండలంలోని చిలుమూరులోని గంగాపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి, రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో రేపటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు సహస్రాబ్ది స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వ్యవస్థాపక ధర్మకర్త హరి దుర్గానాగేశ్వరరావు తెలిపారు. కాగా, ఈ రోజు జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.