KDP: VN పల్లె మండలంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు గురువారం పెరటి కోళ్ల పంపిణీ చేయనున్నట్లు DRDA. APM భాగ్యమ్మ బుధవారం తెలిపారు. మండలానికి 30 యూనిట్లు మంజూరు అయ్యాయని, ఒక్కో యూనిట్ విలువ రూ.3,700 అని ఆమె తెలిపారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇవాళ VN పల్లె, ఉరుటూరు గ్రామాలలో పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.