KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27న పోతన జయంతి నిర్వహిస్తున్నట్లు తితిదే హిందూ ధర్మన్ ప్రచార పరిషత్ కార్యదర్శి ఎస్.రఘునాథ్ తెలిపారు. భాగ ఈ వతం – ప్రాశస్త్యం, గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, అజా అజామిళోపాఖ్యానం, రంతి దేవుని కథ, ప్రహ్లాద చరిత్రపై కవి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. సాహితీవేత్తల ధార్మిక ఉపన్యాసం ఉంటుందని వివరించారు.