కడప: జిల్లా, పులివెందుల మండలం సింహాద్రిపురం గ్రామపంచాయతీలో వారపు సంత మార్కెట్ వేలం మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి యం. సురేష్ బాబు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ. 2,50,000.00 డీడీ డిపాజిట్ చేయాలి. వేలం ముగిసిన వెంటనే, డీడీ పోను మిగిలిన మొత్తాన్ని చెల్లించి మార్కెట్ రుసుము చేసుకోవాలి.