CTR: సదుం మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. షబ్బీర్, గిరిబాబు తదితరులు ఉన్నారు.