SKLM: సోషల్ మీడియా దుర్వినియోగం తీవ్రమైన నేరమని డీఎస్పీ వివేకానంద అన్నారు. సోమవారం మునసబు పేటలోని గురజాడ కళాశాలలో సోషల్ మీడియా దుర్వినియోగం అనే అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫేస్ మార్ఫింగ్, ఆన్లైన్ వేధింపులు వంటి చర్యలు చట్టపరమైన నేరాలు అని అన్నారు. అనుమానాస్పద సందేశాలు వస్తే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.