PLD: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం విద్య-పరిశ్రమల సమ్మేళనంలో ANU-పరిశ్రమల మధ్య 20 అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు సమ్మేళనం కన్వీనర్ పద్మావతి తెలిపారు. వర్సిటీ రిజిస్టార్ సింహాచలం-వివిధ పరిశ్రమల ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయటంతో పాటు అవగాహన ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు.