RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని పిల్లిగుండ్ల గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి ఇవాళ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పాలని మాజీ సర్పంచ్కు హరీష్ రావు సూచించారు.