KMM: ఆన్ లైన్లో ట్రేడింగ్ అని నమ్మించి సుమారు రూ. 2 కోట్ల రూపాయలు మోసం చేసిన విషయం తేలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు నిందుతులను ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను నిందితులను కోర్టుకు తరలించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.