VSP: గాజువాకలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న గ్యాస్ బాయ్ అప్పారావు 30 సిలిండర్లతో పరారయ్యాడు. కస్టమర్ల వద్ద నుంచి ఓటీపీలు సేకరించి సిలిండర్లు ఇవ్వకుండా పరార్ కావడంతో లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చి ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లిన అప్పారావు ఎంతకీ ఏజెన్సీకి రాకపోవడంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags :