కోనసీమ తిరుమల వాడపల్లి సన్నిధిలో తణుకు వాస్తవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామీ, శసావిత్రి దంపతులు వేంకటేశ్వర స్వామి వారికి 350 గ్రాముల బంగారంతో సుమారు రూ. 60 లక్షల విలువగల మఖర తోరణం తయారు చేయించి ఇవాళ అందజేశారు. ఈ మఖర తోరణమునకు అర్చకులు సంప్రోక్షణ స్వామి వారికి అలంకరించారు. అనంతరం దాతలను ఆలయ సిబ్బంది అభినందించారు.