ATP: గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ రంగనాథ స్వామిని ఇవాళ టీడీపీ గుత్తి, పామిడి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అతని కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.