AP: తిరుపతిలో టాస్క్ ఫోర్ట్స్ పోలీసులు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు. ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 కోట్ల విలువైన 8 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 195 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు సీజ్ చేశారు.