HYD: ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ HYD జిల్లాలో పకడ్బందీగా అధికారులు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ యాదవ్ మారేడుపల్లి సహా అనేక సెంటర్లలో తనిఖీలు చేసిన ఆయన, పరీక్షలు పూర్తయ్యే వరకు నిత్యం తనిఖీలు చేపడతానని, ఆకస్మిక తనిఖీల్లో తేడా వస్తే చర్యలు ఉంటాయన్నారు.