MNCL: జన్నారంలో ఏర్పడిన ఇసుక సమస్యతో వివిధ రంగాల కార్మికులు ఉపాధిని కోల్పోయారు. జన్నారం అభయారణ్యంలో ఉండడంతో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గోదావరి తీరంలో ఉండే ఇసుకను ఆధారంగా చాలామందికి కొంత ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం ఇసుక సేకరణను నిలిపివేయడంతో వారు ఉపాధి కోల్పోయారు. భవన నిర్మాణం, బ్రిక్స్ తదితర రంగాలలో పనిచేసే కార్మికులకు ఉపాధి లేదు.