TPT: చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేయు G.O ఇచ్చిన సందర్భంగా, ప్రభుత్వానికి ధన్యవాదలు తెలుపుతూ, చంద్రబాబు చిత్ర పటానికి గురువారం నారాయణవనం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మరమగ్గ కార్మికులు, మొదలియార్ సంఘం నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది.