NLG: కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని అధికారులు అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్లో నల్గొండ జిల్లాలో 13,938, సూర్యాపేట జిల్లాలో 1,849 కేసులు పరిష్కరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.