PDPL: ధర్మారం మండలం చామనపల్లి వార్డు సభ్యులు, BJP నాయకుడు దాసరి సాగర్ సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ధర్మపురి క్యాంపు ఆఫీసులో లక్ష్మణ్ కుమార్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.