E.G: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాల వేడుకలో భాగంగా ప్రతిష్ట వ్యక్తుల సమ్మేళనం రాజమహేంద్రవరం మంజీర కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. 1925లో స్థాపించబడిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా లక్షకు పైగా సమావేశాలు, ప్రజల్లో చేరువుగా ఉండి చైతన్యాన్ని నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమిరాధ, ఏపీ ఆర్. చౌదరి పాల్గొన్నారు.