RR: షాద్నగర్ మున్సిపాలిటీ 9వ వార్డులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టారు. విజయనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం వెనుక పరిసరాలను పారిశుద్ధ్య కార్మికులతో పాటు కౌన్సిలర్ అశోక్ పాల్గొని శుభ్రం చేశారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.