KMR: మిషన్ భగీరథ నుంచి తాగునీటి సరఫరాను ఐదురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ సబ్డివిజన్ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లోని ఆవాసాలకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఐదురోజుల పాటు ఉండదని అధికారులు తెలిపారు.