WGL: దుగ్గొండి మండలానికి చెందిన యువ నాయకుడు పొగరు రాజేష్ ప్రారంభించిన “వారధి హోటల్”ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.