BHPL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ సునీత -రవీందర్ ఆధ్వర్యంలో GP సిబ్బంది పారిశుద్ధ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో విద్యా సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో GP కార్యదర్శి రంజిత్, ఉప సర్పంచ్, పాఠశాల HM ఉన్నారు.