SDPT: మట్టి పరీక్షలు ఆధారంగా పంటలకు సరిపడా ఎరువులు వేసుకోవచ్చని సిద్దిపేట ఏడీఏ పద్మ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా చిన్నకోడూరు మండలం అల్లీపూర్లో బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతుల వ్యవసాయ క్షేత్రంలో మట్టి పరీక్ష నమూనాలు సేకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడటం వల్ల భూమి నిస్సారమవుతుందన్నారు.