HYD: పురగిరి క్షత్రియ పెరికకుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ బొలిశెట్టి సతీష్ వర్మ అధ్యర్యంలో రేపు (శనివారం) మధ్యాహ్నం 3:00 గంటలకు సమావేశం జరగనుంది. కావున ఈ సమావేశానికి పెరిక కుల సంఘం నాయకులు, యువకులు మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయనా కోరారు.