PDPL: ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన విద్య, అందుతుందని జిల్లా టోటల్ అధికారి దాసరి కల్పన అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. జిల్లా నోడల్ అధికారి దాసరి కల్పన విద్యార్థినులను ఈ రోజు సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన విద్య, వసతులను అందిస్తున్నట్లు తెలిపారు.